Exclusive

Publication

Byline

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు.. 'జీరో ఫేర్ టిక్కెట్' జారీ

భారతదేశం, జూలై 21 -- అమరావతి: ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 'జీరో ఫేరో టిక్కెట్' ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రయాణ వివ... Read More


ఈ రోజు నుంచి నీట్​ యూజీ 2025 కౌన్సిలింగ్​- ఎలా రిజిస్టర్​ చేసుకోవాలి? పూర్తి వివరాలు..

భారతదేశం, జూలై 21 -- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ 2025) కౌన్సెలింగ్​కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు, అంటే జులై 21న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీ... Read More


ఓటీటీ సంస్థ నుంచి థియేట్రికల్ రిలీజ్ మూవీ.. ఇలా తొలిసారి.. కోచింగ్ సెంటర్ల కథతో తెలుగులో స్ట్రీమింగ్.. ఏ ఓటీటీ అంటే?

Hyderabad, జూలై 21 -- సాధారణంగా థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు చాలా అరుదుగా ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుంటారు. ఇలా కా... Read More


ఏపీలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థ: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

భారతదేశం, జూలై 21 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ ఇంధన రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ (Green ... Read More


నన్ను కాల్చి చంపారని అన్నారు.. అసలు విషయం తెలిసి షాక్ తిన్నాను: మహేష్ బాబు మరదలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hyderabad, జూలై 21 -- మహేష్ బాబు మరదలు తెలుసు కదా. అతని భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్. ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఒక వింత అనుభవం గురించి ఇటీవల పంచుకుంది. 90వ దశకం ప్రారంభంలో హ... Read More


పాఠశాలపై కూలిన యుద్ధ విమానం.. 19 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు!

భారతదేశం, జూలై 21 -- బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్, కాలేజీ క్యాంపస్‌లో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI కూలిపోయింది. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో భయాంద... Read More


యూపీఐ వాడకంలో భారతదేశమే టాప్.. ఒక్క నెలలోనే రూ.24.03 లక్షల కోట్ల లావాదేవీలతో రికార్డు!

భారతదేశం, జూలై 21 -- డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం టాప్‌లో ఉంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల వినియోగం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. భారతదేశం ఈ లావాదేవీల్లో ప్రపంచంలోనే అగ్రగామిగ... Read More


రూ.5723 కోట్లు.. ఈ ఏడాది రిలీజైన సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు ఇవి.. రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం

Hyderabad, జూలై 21 -- ఈ ఏడాది ఇండియాలో రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. జనవరి నుంచి జూన్ నెల ముగిసే సమయానికి మొత్తంగా దేశంలో అన్ని సినిమాలు కలిపి వసూలు చేసిన మొత్తం రూ.5723 కోట్లు అని ఆ... Read More


ఆధార్‌లో పుట్టిన తేదీని పదే పదే మారుస్తున్నారా? వేలిముద్ర అప్డేట్స్‌కు లిమిట్!

భారతదేశం, జూలై 21 -- ఆధార్ కార్డుకు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఆధార్ కార్డు కోసం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా మంది ఆధార్ కార్డులో అనేక మార్పులను చేస్తున్నా... Read More


నేటి రాశి ఫలాలు జూలై 21, 2025: ఈరోజు ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.. నిత్యం శక్తి కంకణం ధరించండి

Hyderabad, జూలై 21 -- హిందుస్తాన్ టైమ్స్ రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.07.2025 ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : రోహిణి కాంట్రాక్... Read More